లోక్సభ ఎన్నికలు దగ్గరికొస్తున్నాయి. అధికార, విపక్ష పార్టీలు ఎన్నికలకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్సి డి.రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే.. దేశానికి విపత్తు వచ్చినట్లేనని అన్నారు. సీపీఐ జాతీయ సమితి సమావేశాల ముగింపు సందర్భంగా.. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలా ఆయన ప్రసంగించారు.
పూర్తిగా చదవండి..D. Raja: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే జరిగేది ఇదే.. డి.రాజా సంచలన వ్యాఖ్యలు
బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే.. దేశానికి విపత్తు వచ్చినట్లేనని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్సి డి.రాజా అన్నారు. సీపీఐ జాతీయ సమితి సమావేశాల ముగింపు సందర్భంగా మాట్లాడిన ఆయన లోక్సభ ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలో చర్చించామన్నారు.
Translate this News: