Telangana Elections 2023: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో పర్యటించారు పాలకుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మేల్యే అభ్యర్ధి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao). బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధికారంలోకి వచ్చిన తరువాతే సీఎం కేసీఆర్ (CM KCR) ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి చెందినదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
పూర్తిగా చదవండి..కేసీఆర్ ను మోసం చేస్తే కన్న తల్లిని మోసం చేసినట్టె.. ఎర్రబెల్లి ఎమోషనల్!
ఎన్నికల ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ను మోసం చేస్తే కన్న తల్లిని మోసం చేసినట్లే అని అన్నారు. తెలంగాణను అభివృద్ధి చేసిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
Translate this News: