Pithapuram : పిఠాపురంలో మరోసారి కోట్ల విలువైన బంగారాన్ని(Gold) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారానికి సరైన బిల్లులు కానీ, తీసుకుని వెళ్తున్న వ్యక్తుల వివరాలు కానీ సరిగా లేకపోవడంతో పాటు దానిని ఆక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని ఎస్ఎస్టీ(SST) అధికారులు పట్టుకున్నారు. ఆ వాహనంలో సుమారు రూ. 17 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు.
పూర్తిగా చదవండి..AP : పిఠాపురంలో రూ.17 కోట్ల విలువైన బంగారం పట్టివేత!
పిఠాపురంలో మరోసారి కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 17 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు.
Translate this News: