CM Himantha Biswa Sarma: ఆధార్ కార్డుల విషయంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఆధార్ కార్డ్ జారీ చేయాలంటే జాతీయ పౌర నమోదు దరఖాస్తు నంబర్ లేదా ఫామ్ను జత చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో అక్రమ వలసలు అరికట్టడానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
పూర్తిగా చదవండి..Assam: అస్సాంలో ఆధార్ కార్డుల జారీకి కొత్త రూల్
ఆధార్ కార్డుల జారీ విషయంలో అస్సాం ప్రభుత్వం కొత్త నిబంధనలను పెట్టింది. ఎన్ఆర్సీ ఫామ్ జత చేస్తే కానీ ఆధార్ కార్డ్ ఇష్యూ చేయమని చెప్పింది. అక్టోబర్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.
Translate this News: