ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ సంస్థ గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. మొదటి దశలో కరీంనగర్ – హైదరాబాద్, అలాగే నిజామాబాద్ – హైదరాబాద్ రూట్లలో నడిపించాలని నిర్ణయం తీసుకుంది. ఈ బస్సులకు ఈ-సూపర్ లగ్జరీగా నామకరణం కూడా చేసింది. అయితే ఇప్పటికే కరీంనగర్ -2 డిపోకు 35, నిజామాబాద్ -2 డిపోకు 13 బస్సులు చేరుకున్నట్లు ఓ ఆర్టీసీ ఉన్నతాధికారి తెలిపారు.
పూర్తిగా చదవండి..Telangana: ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఇకనుంచి ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు
తెలంగాణలో త్వరలోనే ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. తొలుత కరీంనగర్ - హైదరాబాద్, నిజామాబాద్ - హైదరాబాద్ మార్గాల్లో నడిపించాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్ డిపోలకు ఈ బస్సులు చేరుకున్నాయి.
Translate this News: