NTA Announced NEET UG Final Result : నీట్ యూజీ-2024 (NEET UG 2024) పరీక్షలో అడిగిన ఒక వివాదాస్పద ఫిజిక్స్ ప్రశ్నకు కచ్చితమైన సమాధానాన్ని మాత్రమే అంగీకరించాలని, ఇతర సమాధానాలకు మార్కులు రావని సుప్రీంకోర్టు (Supreme Court) నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ఎన్టీయే (NTA) వ్యవహరించి నీట్ యూజీ తుది ఫలితాలను విడుదల చేసింది. సుప్రీం నిర్ణయంతో 4 లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులను కోల్పోయారు. సవరించిన ఫలితాలను ఎన్టీయే అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..NEET 2024 : నీట్ యూజీ సవరించిన ఫలితాలు విడుదల
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సవరించిన ఫలితాలను విడుదల చేసింది. దీనిలో 4 లక్షల మంది విద్యార్థులు 5 మార్కులను కోల్పోయారు.
Translate this News: