America : అమెరికాలోని రోడ్డు ప్రమదాల్లో (Road Accident) భారతీయులు మృతి చెందుతున్న వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఏపీ (Andhra Pradesh) కి చెందిన తెనాలి యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తెనాలి (Tenali) పట్టణం ఐతానగర్లో ఉంటున్న దేవదాయశాఖ ఉద్యోగి జెట్టి శ్రీనివాసరావు, నాగమణి దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు హారిక (24) గతేడాది పశువైద్యురాలిగా పట్టా అందుకుంది. ఆ తర్వాత అమెరికాలో పశువైద్య విభాగంలో ఎంఎస్ చేసేందుకు గత ఏడాది ఆగస్టులో అక్కడికి వెళ్లింది.
పూర్తిగా చదవండి..Accident : అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం..
అమెరికాలో తెనాలికి చెందిన హారిక అనే యువతి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాది ఆగస్టులో పశువైద్య విభాగంలో ఎంఎస్ చేసేందుకు ఆమె అమెరికాకు వెళ్లింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం హారిక స్నేహితులతో కలిసి ఇంటికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Translate this News: