Rushikesh Patel : గుజరాత్ (Gujarat) లో చాందీపుర వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు ఈ వైరస్ 50 మందికి సోకింది. 16 మంది మరణించారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రుషికేష్ పటేల్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వైరస్ ప్రభావం ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ అనుమానిత వైరస్ కేసులు సబర్కాంత, ఆరావళి, మహిసాగర్, ఖేడా, మెహసనా, రాజ్ కోఠ్ జిల్లాల్లో (Rajkot Districts) నమోదయ్యాయి.
పూర్తిగా చదవండి..Chandipura Virus : భయపెడుతున్న చాందీపుర వైరస్.. 16 మంది మృతి
గుజరాత్లో చాందీపుర వైరస్ బారినపడి ఇప్పటివరకు 16 మంది మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రుషికేష్ పటేల్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వైరస్ ప్రభావం ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Translate this News: