మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కలుషిత మంచినీళ్లు తాగి ఏకంగా 93 మంది అస్వస్థకు గురికావడం కలకలం రేపింది. కుడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో అందరూ ఆస్పత్రిపాలయ్యారు. ఇక వివరాళ్లోకి వెళ్తే.. ముగావ్ టాంటా అనే గ్రామంలో మొత్తం 107 ఇళ్లు ఉన్నాయి. 440 మంది అక్కడ నివసిస్తున్నారు. ఆ ఊరిలో ఓ బావి ఉంది. అందులో ఉన్న నీటినే గ్రామస్థులు వాడుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..Maharashtra : దారుణం.. కలుషిత మంచినీళ్లు తాగి 93 మందికి అస్వస్థత
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ముగావ్ టాండా అనే గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ బావిలో కలుషిత మంచినీళ్లు తాగి ఏకంగా 93 మంది అస్వస్థకు గురయ్యారు. దీంతో పోలీసులు ఆ బావిని సీజ్ చేశారు.
Translate this News: