Khammam: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి చెందింది. ఫోన్ మాట్లాడుతూనే ఒక్కసారిగా కుప్పకూలింది. ఆస్పత్రికి తరలిస్తుండగా తన భార్య గుండెపోటుతో మృతి చెందిందంటున్నాడు భర్త అవినాష్. పదేళ్ల క్రితం సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయికి చెందిన విజయతో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సదాశివపురానికి చెందిన అవినాష్తో వివాహం జరిగింది.
పూర్తిగా చదవండి..TS: అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి.. ఇరువర్గాల మధ్య తోపులాట..!
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి చెందింది. తన భార్య గుండెపోటుతో మృతి చెందిందంటున్నాడు భర్త అవినాష్. అయితే, కట్నం కోసం వేధిస్తూ తమ కుమార్తెను అల్లుడే చంపాడంటున్నారు బాధిత తల్లిదండ్రులు.
Translate this News: