AP News: ఉమ్మడి కర్నూలుల జిల్లాలో చిరుతలు కలవర పెటుడున్న విషయం తెలిసిందే. గిద్దలూరు ఘాట్ రోడ్డులో సంచరిస్తున్న చిరుతపులి ఎట్టకేలకు బోనులో బంధించారు అటవీ అధికారులు. ఈ చిరుత ఇటీవల మాజీ సర్పంచ్ షేక్ మెహరున్నీసా అనే మహిళను చంపేసి రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురిచేసింది.
పూర్తిగా చదవండి..AP News: నల్లమలలో వీడిన చిరుత భయం.. జూపార్క్కు మరో చిరుత
నంద్యాల జిల్లా మహానంది క్షేత్రం గోశాల సమీపంలో మరో చిరుత ప్రత్యక్షమైయింది. గత మూడు రోజులుగా గోశాల సమీపంలో ఈ చిరుత సంచరిస్తున్నట్ల ఆలయ సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. చిరుత పులిని పట్టుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బంధించి తిరుపతి జూపార్క్కు తరలించారు.
Translate this News: