Team India : ఇండియాలో క్రికెట్ ఓ మతం. క్రికెట్ (Cricket) ను చూడని వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ వారు క్రికెట్ చూడకున్నా వాళ్లకి ఈ గేమ్ గురించి తెలిసే ఉంటుంది. అంతర్జాతీయ మ్యాచ్ అయినా ఐపీఎల్ (IPL) మ్యాచ్ అయినా గేమ్ జరుగుతుందంటే ఫ్యాన్స్ టీవీలకు అత్తుకుపోతారు. ఇక మ్యాచ్ టైమ్ వచ్చిందంటే తమ పనులను వాయిదా వేసుకోని కూడా చూస్తారు. ఇటు టీ20 వరల్డ్కప్లో టీమిండియా ఫైనల్కు వెళ్లడంతో మరోసారి దేశంలో క్రికెట్ ఫీవర్ అమాంతం పెరిగింది. ఇవాళ(జూన్ 29) టీమిండియా దక్షిణాఫ్రికా (South Africa) తో పైనల్ ఆడనుంది. భారత్ కాలమానం ప్రకారం రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
పూర్తిగా చదవండి..IND vs SA Final : రోహిత్, కోహ్లీకి భజన.. టీమిండియా గెలుపు కోసం ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు!
టీ20 WC ఫైనల్లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలని ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రోహిత్, కోహ్లీ ఫొటోలను పెట్టుకోని ప్రేయర్లు చేస్తున్నారు. భజన చేస్తూ భక్తి గీతాలు పాడుతున్నారు. మరికొన్ని చోట్ల టీమిండియా ఫొటోలకు హారతీ ఇస్తున్నారు.
Translate this News: