Ram Mohan Naidu Kinjarapu: ఢిల్లీ ఎయిర్ పోర్టు ఘటనపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. టెర్మినల్-1 రూఫ్ కూలిన ఘటనలో బాధితులకు వైద్యం సహాయం అందించాలని ఆదేశాలు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. “ఈ ఘటనను సీరియస్గా తీసుకుంటున్నాం…ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన భవనం మరోవైపు ఉందని, ఇక్కడ కూలిన భవనం పాత భవనమని, 2009లో ప్రారంభించబడిందని స్పష్టం చేయాలనుకుంటున్నాను.” అని అన్నారు.
పూర్తిగా చదవండి..Ram Mohan Naidu Kinjarapu: ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఘటనలో మృతులకు రూ.20 లక్షల పరిహారం: రామ్మోహన్ నాయుడు
ఢిల్లీ ఎయిర్ పోర్టు ఘటనపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.20 లక్షలు, గాయపడ్డవారికి రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Translate this News: