టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన టీమ్ ఇండియా మొదట్లో కాస్త తడబడినా మూడో వికెట్కు మంచి భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత జట్టు 171 పరుగులు ఇంగ్లాండకు లక్ష్యంగా ఇచ్చింది. తరువాత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు ఏ స్థాయిలోనూ బాగా ఆడలేకపోయారు. దీంతో ఇండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి…ఫైనల్స్లోకి ఎంటర్ అయిపోయారు.
పూర్తిగా చదవండి..T20 world Cup: ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించిన ఇండియా..ఫైనల్స్లోకి ఎంట్రీ
టీ20 వరల్డ్కప్లో భారత జట్టు ఫైనల్స్కి దూసకెళ్ళిపోయింది. సెమీఫైనల్స్లో ఇంగ్లాడ్ను చిత్తుగా ఓడించింది టీమ్ ఇండియా. 68 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది.
Translate this News: