INDIA Bloc: పార్లమెంటులో లేవనెత్తాల్సిన అంశాల గురించి ఇండియా కూటమి నేతలు చర్చించుకున్నారు. మల్లాకార్జున ఖర్గే ఇంట్లో.. రాహుల్ గాంధీతో పాటు సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆర్జేడీ ఎంపీ మిసా భారతి, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, సుప్రియా సూలే, కేసీ వేణుగోపాల్, ఆప్ నేత సంజయ్ సింగ్, టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియన్ తదితర నేతలు నమావేశమయ్యారు.పార్లమెంటు సమావేశాల్లో నీట్ ఎగ్జామ్ అవకతవకలు, అగ్నివీర్, నిరుద్యోగం వంటి అంశాల విషయం గురించి చర్చకు పెట్టాలని నేతలు డిసైడ్ అయ్యారు.
పూర్తిగా చదవండి..National: పార్లమెంటులో నీట్ అంశాన్ని లేవనెత్తనున్న ప్రతిపక్షం
చాలా ఏళ్ళ తర్వాత పార్లమెంటులో ప్రతిపక్షంగా ఉండబోతున్న ఇండియా కూటమి తమ కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అన్నింటకన్నా ముందుగా నీట్, నిరుద్యోగం లాంటి అంశాల మీద చర్చించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈరోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో నేతలు సమావేశమయ్యారు.
Translate this News: