Railway: కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్ కు ఐఆర్సీటీసీ (IRCTR)లో వ్యక్తిగత ఖాతాల ద్వారా టికెట్స్ బుక్ చేస్తే జైలుపాలవుతారంటూ ప్రచారమవుతున్న వార్తలపై రైల్వేశాఖ స్పందించింది. ఆన్లైన్లో రైలు టికెట్లు బుక్ చేస్తే జైలు శిక్ష, భారీ జరిమానా అంటూ వెలువడుతున్న వార్తలన్నీ ఫేక్ అంటూ కొట్టిపారేసింది. ప్రజలను తప్పదోవపట్టించేందుకు ఇలాంటి తప్పుడు న్యూస్ క్రియేట్ చేస్తున్నారని, ఎవరూ ఇవి నమ్మొద్దని క్లారిటీ ఇచ్చింది.
పూర్తిగా చదవండి..IRCTR: అదంతా తప్పుడు ప్రచారం.. ఈ-టికెట్ల బుకింగ్పై రైల్వేశాఖ క్లారిటీ!
ఐఆర్సీటీసీ అకౌంట్ నుంచి ఇతరులకు టికెట్స్ బుక్ చేస్తే జైలుశిక్ష, జరిమానా పడుతుందంటూ ప్రచారమవుతున్న వార్తలను రైల్వేశాఖ కొట్టిపారేసింది. అదంతా ఫేక్ న్యూస్ అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ప్రజలను తప్పదోవపట్టించేందుకు ఇలా చేస్తుంటారని, ఎవరూ ఇవి నమ్మొద్దని సూచించింది.
Translate this News: