Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం రామలింగాపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు కలిసి అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన నరేష్ (22), గణేష్ (23) అనే ఇద్దరు యువకులు అత్యాచారంకు పాల్పడ్డారు. అంతేకాకుండా అత్యాచారం చేస్తున్న సమయంలో వీడియోలు తీసి యువతిని బ్లాక్ మెయిల్ చేశారు. ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసుకున్న గూడూరు రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పూర్తిగా చదవండి..Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి ఏం చేశారంటే..?
ఉమ్మడి నెల్లూరు జిల్లా రామలింగాపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు కలిసి అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన నరేష్,(22) గణేష్ (23)అనే ఇద్దరు యువకులు అత్యాచారంకు పాల్పడ్డారు.
Translate this News: