జూన్ 1న (శనివారం) లోక్సభ తుది దశ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు ముగిశాక పలు ప్రైవేటు, మీడియా సంస్థలు విడుదల చేయబోయే ఎగ్జిట్ పోల్స్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే దేశ ప్రజలు వీటి కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం.. ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయబోయే సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
పూర్తిగా చదవండి..Exil Polls: రేపే ఎగ్జిట్ పోల్స్.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
జూన్ 1న (శనివారం) లోక్సభ తుది దశ ఎన్నికలు ముగిశాక పలు ప్రైవేటు, మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్విడుదల చేయనున్నాయి. ఈ నేపథ్యంలో సాయంత్రం 6.30 గంటల తర్వాతే వీటిని విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
Translate this News: