Road Accident At Night : ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారి(Indore-Ahmadabad National Highway) పై రాత్రి 11 గంటలకు ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు రోడ్డు పక్కన ఉన్న డంపర్ ట్రక్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరోకరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. భాగ్తండా నుంచి గణకు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒకరు పోలిస్(Police) ఉన్నారని.. అతని ఐడీకార్డు లభించినట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Crime News : ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ కారు రోడ్డు పక్కన ఉన్న డంపర్ ట్రక్ను ఢీకొనడంతో 8 మంది మృతి చెందారు. ఒడిశాలోని రెండు ట్రక్కులు ఓ కారు మీదకి దూసుకెళ్లడంతో ఆరుగురు మృతి చెందారు.
Translate this News: