Manish Tewari: దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎన్నికల కోడ్ ఉల్లఘించారని కాంగ్రెస్ పార్టీ చండీగఢ్ అభ్యర్థి మనీష్ తివారీ, పార్టీ రాష్ట్ర విభాగం చీఫ్ హెచ్ఎస్ లక్కీకి చండీగఢ్ జిల్లా ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డుల తయారీ, పంపిణీలో వివిధ ప్రాంతాల్లో నిమగ్నమై ఉన్నారని పలు ఫిర్యాదుల ఆధారంగా DEO-కమ్-రిటర్నింగ్ అధికారి తివారీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడికి నోటీసు జారీ చేశారు.
పూర్తిగా చదవండి..Manish Tewari: చండీగఢ్ అభ్యర్థి మనీష్ తివారీకి నోటీసులు
చండీగఢ్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మనీష్ తివారీకి ఎన్నికల అధికారి నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లఘించారని ఫిర్యాదులు రాగా.. దీనిపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు.
Translate this News: