Dog Attack : వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బసవేశ్వర్నగర్లో దారుణం జరిగింది. ఐదు నెలల పసికందు(5 Months Old Baby) కుక్క దాడిలో మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్నగర్ జిల్లా(Mahabubnagar District) చిన్నచింతకుంట మండలం దుప్పలికి చెందిన నీలందత్తు, లావణ్య దంపతులు బసవేశ్వర్నగర్లో నాగభూషణం పాలిషింగ్ పరిశ్రమలో కొన్నిరోజుల క్రితం పనిలో చేరారు. ఆ పరిశ్రమ ప్రాంగణంలోనే వాళ్లకు కేటాయించిన గదిలో ఈ దంపతులు ఉంటున్నారు. వీళ్లకు ఐదు నెలల కొడుకు సాయినాథ్ ఉన్నాడు.
పూర్తిగా చదవండి..Telangana : పెంపుడు కుక్క దాడిలో ఐదు నెలల చిన్నారి మృతి
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బసవేశ్వర్నగర్లో దారుణం జరిగింది. నీలందత్తు, లావణ్య దంపతుల ఐదు నెలల కొడుకు.. వాళ్లు పనిచేస్తున్న నాగభూషణం పాలిషింగ్ పరిశ్రమ యజమానికి చెందిన కుక్క దాడిలో మృతి చెందడం కలకలం రేపింది.
Translate this News: