Anurag Singh Thakur: తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై విమర్శలు గుప్పించారు. రాహుల్, ఓవైసి (Asaduddin Owaisi) ది ఔరంగజేబు స్కూల్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సనాతన ధర్మాన్ని ఖతం చేయాలని చూస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు టైం ఇచ్చి చూడండి అంటాడని.. అసదుద్దీన్ ఒవైసీ గోవులను కొస్తూ… తింటూ ఉండండని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
పూర్తిగా చదవండి..Anurag Singh Thakur: ఓవైసీ గోవులను కోసి తినమంటాడు.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
TG: అసదుద్దీన్ ఒవైసీ గోవులను కోస్తూ... తింటూ ఉండండని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. రాహుల్ను మా మహిళ నేత ఓడించిందని గుర్తు చేశారు. ఇక్కడ ఒవైసి ఓటమి సైతం.. మహిళ చేతిలో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
Translate this News: