BJP : తెలంగాణ(Telangana) లో నలుగురు బీజేపీ(BJP) ఎంపీ అభ్యర్థులకు హైకమాండ్ బీఫామ్లు ఇవ్వడం ఆపింది. ఈ జాబితాలో హైదరాబాద్ – మాధవీలత(Madhavi Latha), పెద్దపల్లి – గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ – సీతారాం నాయక్, నల్గొండ – సైదిరెడ్డి.. ఈ నలుగురు అభ్యర్థుల బీఫామ్లు పెండింగ్లో ఉన్నాయి. ఒకటి, రెండు చోట్ల అభ్యర్థుల్ని మార్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సాల్ నియోజకవర్గాల పర్యటనను రద్దు చేసుకున్నారు.
పూర్తిగా చదవండి..Telangana : మాధవీలతకు బీజేపీ బిగ్ షాక్.. నో బీఫామ్ ?
తెలంగాణలో నలుగురు బీజేపీ ఎంపీ అభ్యర్థులకు హైకమాండ్ బీఫామ్లు ఇవ్వడం ఆపింది. ఈ జాబితాలో హైదరాబాద్ - మాధవీలత, పెద్దపల్లి - గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ - సీతారాం నాయక్, నల్గొండ - సైదిరెడ్డి.. ఈ నలుగురు అభ్యర్థుల బీఫామ్లు పెండింగ్లో ఉన్నాయి.
Translate this News: