ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయంలో నిత్యం భక్తులతో సందడి వాతావరణం ఉంటుంది. అయితే అక్కడ విధులు నిర్వహించే పోలీసులకు యూపీ సర్కార్ కొత్త డ్రెస్కోడ్ను ప్రకటించింది. ఇప్పటినుంచి వారు ఖాకీ దుస్తుల్లో కాకుండా.. సంప్రదాయ దుస్తుల్లో విధులు నిర్వహిస్తారని పేర్కొంది. ఇందుకు సంబంధించి వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ ఆదేశాలు జారీ చేశారు.
పూర్తిగా చదవండి..Cops: పోలీసులకు అర్చకుల వేషాధారణ.. వివాదంలో బీజేపీ సర్కార్
యూపీలోని వారణాసిలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయంలో విధులు నిర్వహించే పోలీసులకు యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ కొత్త డ్రెస్కోడ్ను ప్రకటించింది. దీంతో వారు ఖాకీ దుస్తుల్లో కాకుండా ధోతీ-కుర్తాలతో అర్చకుల వస్త్రాధారణలో కనిపించడం వివాదస్పదమైంది.
Translate this News: