Nellore : నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత ఆనం వివేకానంద రెడ్డి(Anam Vivekananda Reddy) ఇంట్లో చోరీ జరిగింది. వివేకానంద రెడ్డి గది తాళాలు పగలగొట్టి.. ఆయనకు సంబంధించిన విలువైన వస్తువులను దుండగులు అపహరించారు. వాస్తవానికి ఆనం మరణాంతరం.. కుటుంబ సభ్యులు ఆయనకు సంబంధించిన వస్తువులు, దుస్తులు ఆయన గదిలోనే భద్రపరిచారు. ఆ గది తాళాలు పెద్ద కుమారుడైన ఏసీ సుబ్బారెడ్డి వద్ద ఉంటాయి. అయితే ఆయన ఊరిలో లేని సమయంలో ఈ దొంగతనం జరిగింది.
పూర్తిగా చదవండి..Anam Vivekananda Reddy : ఆనం వివేకానంద రెడ్డి ఇంట్లో చోరీ.. రహస్యంగా ఉంచుతున్న కుటుంబీకులు
నెల్లూరులో మాజీ ఎమ్మెల్యే దివంగత నేత ఆనం వివేకానంద రెడ్డి ఇంట్లో దొంగతనం జరిగింది. ఆయన గది తాళాలు పగలగొట్టి.. విలువైన వస్తువులను దుండగులు అపహరించారు. అయితే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఏ వస్తువులు పోయాయన్నది గోప్యంగా ఉంచుతున్నారు.
Translate this News: