కేరళలో దారుణం చోటుచేసుకుంది. రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు.. టిక్కెట్ అడిగిన టీటీఈని బయటికి తోసేయడం కలకలం రేపింది. దీంతో ఆ టీటీఈ అక్కడిక్కడే మృతి చెందాడు. ఇంతకి అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎర్నాకుళం – పాట్నా ఎక్స్ప్రెస్లో రజనీకాంత్ అనే వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. ఎస్ 11 కోచ్లో టీటీఈ వినోద్.. ప్రయాణికుల టికెట్లు తనిఖీ చేస్తూ వస్తున్నాడు.
పూర్తిగా చదవండి..Crime News: టిక్కెట్ అడిగిన టీటీఈని రైలు నుంచి తోసేసిన ప్రయాణికుడు
కేరళలో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు.. టికెట్ చూపించమని అడిగిన టీటీఈని రైలు నుంచి కిందకి తోసేశాడు. దీంతో అటువైపు నుంచి వస్తున్న మరో రైలు టీటీఈని ఢీకొనడంతో అతడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
Translate this News: