Nitin Gadkari On Fuel Vehicles: హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గించడంతో పాటు భారతదేశంలో 36 కోట్లకు పైగా పెట్రోల్, డీజిల్ వాహనాలను (Petrol & Diesel Vehicles) తొలగించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. “వంద శాతం, ఇది కష్టమే కానీ అసాధ్యం కాదు అని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గడ్కరీ అన్నారు.ఇంధన దిగుమతుల కోసం భారతదేశం రూ. 16 లక్షల కోట్లను ఖర్చు చేస్తుందని, రైతుల జీవితాలను మెరుగుపరచడం, గ్రామ శ్రేయస్సును పెంపొందించడం, యువతకు ఉపాధి కల్పించడం కోసం దీనిని మళ్లించవచ్చని గడ్కరీ చెప్పారు. అయితే, ఈ ప్రతిష్టాత్మక లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుందో తను చెప్పలేను అన్నారు.
పూర్తిగా చదవండి..Nitin Gadkari On Fuel Vehicles: భవిష్యత్తులో నో పెట్రోల్ వెహికల్స్..ప్రతి ఇంట్లో ఎలక్ట్రిక్ కారు..!
దేశంలో పెట్రోలు, డీజిల్ వాహనాలు లేకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. దేశాన్ని హరిత ఆర్ధిక వ్యవస్థగా మార్చడం కోసం హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గించే ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపినట్లు గడ్కరీ తెలిపారు.
Translate this News: