కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబంర మోదీ సర్కార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని.. ఈ విషయాన్ని బీజేపీ పట్టించుకోవడం లేదని ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ‘ 2023-24లో ఇండియన్ ఎకానామీ పటిష్ఠంగా ఉందని బీజేపీ చెప్పింది. మరి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 31 శాతం ఎందుకు తగ్గాయి అనే దానిపై వివరణ ఇవ్వడం లేదు. FDI అనేది ఒక దేశంలో ఉన్న ప్రభుత్వ, దాని విధానాలపై విదేశీ పెట్టుదారులకు ఉన్న విశ్వాసాన్ని చూపిస్తుంది.
పూర్తిగా చదవండి..Congress: బీజేపీకి ఆ విషయం అర్థం కావడం లేదు.. కేంద్రంపై పి.చిదంబరం ఫైర్
భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని.. ఈ విషయాన్ని బీజేపీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 31 శాతం ఎందుకు తగ్గాయని కేంద్రాన్ని ప్రశ్నించారు.
Translate this News: