రాజస్థాన్ ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగాల అర్హతపై 13 ఏళ్ల క్రితం పెట్టిన నిబంధనను తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది. 2001లో రాజస్థాన్ సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కావాలంటే.. ఇద్దరికంటే ఎక్కువగా సంతానం ఉండకూడదనే రూల్ను తీసుకొచ్చింది. అయితే 2017లో పదవీ విరమణ చేసి.. 2018లో రాజస్థాన్లో పోలీస్ కానిస్టేబుల్ కోసం అప్లై చేసుకున్న మాజీ సైనికుడు రామ్ లాల్ ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు.. పిటిషన్ను తోసిపుచ్చింది. చివరికి రాజస్థాన్ అప్పట్లో తీసుకున్న నిర్ణయాన్నే సమర్థించింది.
పూర్తిగా చదవండి..Supreme Court: ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులే: సుప్రీంకోర్టు
రాజస్థాన్ ప్రభుత్వం 2001లో ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కావాలంటే.. ఇద్దరికంటే ఎక్కువగా సంతానం ఉండకూడదనే రూల్ను తీసుకొచ్చింది. దీన్ని సవాలు చేస్తూ.. ఓ మాజీ సైనికుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు.. రాజస్థాన్ సర్కార్ నిబంధనను సమర్థించింది.
Translate this News: