6 Congress Rebel MLAs Disqualified: హిమాచల్ప్రదేశ్ రాజ్యసభ ఎన్నిక్లలో కాంగెస్ పార్టీ క్రాస్ ఓటింగ్ పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పంథానియా (Speaker Kuldeep Singh) వారిని ఎమ్మెల్యే సభ్యత్వం నుంచి తొలగించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) తరఫున గెలిచి.. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..Himachal Pradesh: ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు..
హిమాచల్ప్రదేశ్లోని రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్కు పాల్పడినందుకు.. స్పీకర్ కుల్దీప్ సింగ్ పంథానియా వారిపై అనర్హత వేటు విధించారు. కాంగ్రెస్ తరఫున గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారనే కారణంతో వారిని ఎమ్మెల్యే సభ్యత్వం నుంచి తొలగించారు.
Translate this News: