Priyanka Gandhi: మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణలో ఎంపీ అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. గెలిచే గుర్రాలకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో ప్రియాంక గాంధీ లేదా సోనియా గాంధీని పోటీ దింపాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Priyanka Gandhi: ఖమ్మం నుంచి ఎంపీగా ప్రియాంక పోటీ?
తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం ఎంపీ టికెట్ హాట్ టాపిక్గా మారింది. సోనియా గాంధీ ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రచారం జరగగా.. తాజాగా ప్రియాంక గాంధీ అక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లాలని అనుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
Translate this News: