Pithapuram : ఎన్నికలు ఇంకా అవ్వకుండానే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో టీడీపీ, జనసేన(Janasena) పార్టీల మధ్య పొత్తుకు బీటలు వారే పరిస్థితి కనిపిస్తోంది. నిన్నటికి నిన్న ఏ గొడవా లేదంటూనే ఇరు పార్టీలు వేరువేరుగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను పర్కటించారు. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అభ్యర్ధులను అనౌన్స్ చేస్తే నేను చేయలేనా అంటూ జనసేనాని రెండు సీట్ల అభ్యర్ధులను ప్రకటించారు. ఇక ఈరోజు పిఠాపురంలో జరిగిన మీటింగ్లో టీడీపీ, జనసేన కార్యకర్తలు కొట్టుకున్నారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh : పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు
పిఠాపురం టీడీపీ, జనసేన మధ్య విభేదాలు తలెత్తాయి. ఒక మీటింగ్లో ఇరు పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారు. టీడీపీ తమను అస్సలు లెక్క చేయడం లేదని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. తమతో పొత్తు ఉన్నా మీటింగ్లకు పిలవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: