కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే ఆరు నెలల్లోనే ప్రభుత్వం పై ప్రజలు తిరగబడక తప్పదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలైన రైతుబంధు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇంకా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గురువారం మహబూబ్ నగర్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..KTR : ఆరు నెలల్లో తిరుగుబాటు తప్పదు : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఆరునెలల్లో ప్రజలు తిరగబడక తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Translate this News: