Mahua Moitra : ఇటీవల టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను లోక్ సభ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇప్పడు తాజాగా ఆమెకు మరో షాక్ తగిలింది. ప్రస్తుతం ఆమె ఎంపీ హోదాలో ఉంటున్న బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలని (Notices to vacate Govt Bungalow) డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్(డీవోఈ) మంగళవారం నోటీసులు జారీ చేసింది. జనవరి 7లోపు బంగ్లాను ఖాళీ చేయాలని గత నెలలోనే ఆమెకు అధికారులు నోటీసులు పంపగా ఇప్పుడు మరోసారి నోటీసులు వెళ్లాయి. దీంతో సంబంధిత అధికారులు ఇవాల లేదా రేపు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Mahua Moitra: మహువా మొయిత్రాకు మరో షాక్.. బంగ్లా ఖాళీ చేయాలని నోటీసులు..
టీఎంసీ బహిష్కృత ఎంపీ మహువా మొయిత్రాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం ఆమె ఎంపీ హోదాలో ఉంటున్న బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలని డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్(డీవోఈ) మరోసారి మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఆలస్యం అయితే అధికారులను రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.
Translate this News: