కొందరు బతికుండానే తమ సమాధులను తవ్వించుకుని.. తాము చనిపోయాక ఇక్కడే పాతిపెట్టాలని తమ సన్నిహితులకు చెప్పిన వ్యక్తులను చూశాం. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్లోని మరో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తాను బతికి ఉండగానే పెద్దకర్మ కార్యక్రమం జరిపించుకుని అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ ఆయన ఎందుకు అలా చేశాడో తెలియాలంటే అసలు విషయం తెలుసుకోవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎటా అనే జిల్లాలో కస్బా సకీట్ మండలంలోని మొహల్లా ముషినగర్లో హకీమ్ సింగ్ (55) అనే వ్యక్తి నివాసముంటున్నాడు.
పూర్తిగా చదవండి..ఇలా కూడా ఉంటారా.. బతికుండగానే చావు భోజనం పెట్టించాడు..
ఉత్తరప్రదేశ్లోని ఓ వ్యక్తి తాను బతికుండానే పెద్దకర్మ కార్యక్రమం నిర్వహించి అతిథులకు భోజనాలు వడ్డించారు. కుటుంబ కలహాలతో ఇంటి నుంచి వెళ్లిపోయిన అతడు.. తాను చనిపోతే వాళ్లు సక్రమంగా పెద్దకర్మ నిర్వహించరని భావించి బతికుండగానే దీన్ని జరుపుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
Translate this News: