CM Revanth Reddy: న్యూ ఢిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో యూపీఎస్సీ (UPSC) ఛైర్మన్ డాక్టర్ మనోజ్ సోని, కార్యదర్శి శశిరంజన్ కుమార్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఈరోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ (TSPSC) ప్రక్షాళన, యూపీఎస్సీ పని తీరుపై సుమారు గంటన్నర పాటు వారు చర్చించారు.
పూర్తిగా చదవండి..TSPSC: రెండు లక్షల ఉద్యోగాల భర్తీ.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఈరోజు ఢిల్లీలో యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు.TSPSC ప్రక్షాళన, UPSC పని తీరుపై వారు చర్చించారు. 2024 డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆయనకు వివరించారు.
Translate this News: