YS Sharmila to Meet YS Jagan: ఏపీలో రాజకీయాల్లో బుధవారం నాడు ఇంట్రస్టింగ్ సీన్ చోటు చేసుకోనుంది. వైఎస్ షర్మిల రేపు విజయవాడకు వెళ్తున్నారు. సాయంత్రం సీఎం జగన్ను కలవనున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి జగన్ను ఆహ్వానించనున్నారు వైఎస్ షర్మిల. వైఎస్ జగన్తో భేటీ అనంతరం షర్మిల నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. జనవరి 18వ తేదీన రాజారెడ్డి – ప్రియా అట్లూరిల నిశ్చితార్థం జరుగనుంది. ఫిబ్రవరి 17న వివాహం జరుగనుంది. కాగా, జగన్తో భేటీ సందర్భంగా రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Big Breaking: రేపు విజయవాడకు షర్మిల.. జగన్తో ప్రత్యేక భేటీ..
ఏపీలో రాజకీయాల్లో బుధవారం నాడు ఇంట్రస్టింగ్ సీన్ చోటు చేసుకోనుంది. వైఎస్ షర్మిల రేపు విజయవాడకు వెళ్తున్నారు. సాయంత్రం సీఎం జగన్ను కలవనున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి జగన్ను ఆహ్వానించనున్నారు వైఎస్ షర్మిల.
Translate this News: