Hyderabad CP: న్యూ ఇయర్ వేడుకలపై (New Year Celebrations) నూతన హైదరాబాద్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నిఘా పెట్టారు. ఈవెంట్స్, పబ్స్ పై ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ రోజు రాత్రి ఒంటి గంట వరకే ఈవెంట్స్, పబ్స్ కు అనుమతి అంటూ ఆదేశాలు ఇచ్చారు. రాత్రి 12.30 గంటల నుంచే కస్టమర్లను బయటకు పంపాలని తెలిపారు. ఈ వేడుకల్లో డ్రగ్స్, మత్తు పదార్థాలు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఇయర్ ఎండింగ్ క్రైమ్ రివ్యూ (Year Ending Crime Review) పై ఆయన మాట్లాడారు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని అన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయి 10 ఏళ్ళు పూర్తి అయిందని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..New Year 2024: న్యూ ఇయర్ వేడుకలపై సీపీ కఠిన ఆంక్షలు.. వారికి హెచ్చరికలు!
న్యూ ఇయర్ వేడుకపై స్పెషల్ ఫోకస్ పెట్టారు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి. రాత్రి 1 గంట వరకే ఈవెంట్స్, పబ్స్ కు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ఎవరైనా డ్రగ్స్, మత్తు పదార్థాలు వాడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Translate this News: