మూడురోజుల కిందట మొదలైన ప్రజా దర్బార్ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. రోజూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు ప్రజాదర్బార్ కు క్యూలు కడుతున్నారు. మూడు రోజుల్లో 5 వేల 400 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇందులో ఫ్రారంభించిన మొదటి రోజే 3 వేల 900 వందల ఫిర్యాదులు స్వీకరించారు. దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించేందుకు ప్రజా భవన్ లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దాంతో పాటూ ప్రతీ ఫిర్యాదులను ఆన్ లైన్ చేసి రశీదు ఇచ్చేందుకు వీలుగా ఒక పోర్టల్ ను కూడా స్టార్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..Praja Darbar:ప్రజా దర్బార్ కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ప్రజా దర్బార్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజుల్లోనే 5 వేలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. దీని కోసం ప్రజా భవన్ లో ఒక ప్రత్యే విభాగాన్ని ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
Translate this News: