Rains In Telangana: తెలంగాణలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. ఈ ఎన్నికల్లో అందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ కోరింది. ఈ నేపథ్యంలో అన్ని ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలకు రేపు సెలవు దినంగా ప్రకటించాలని తెలిపింది.
పూర్తిగా చదవండి..TS Elections: తెలంగాణ ఎన్నికలకు వరుణ గండం!
తెలంగాణలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు వరుణుడు ఆటంకంగా కలిగించనున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Translate this News: