MLC Kavitha on ED Notice: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తనకు మోదీ (Modi) నోటీసులు అందాయంటూ సెటైర్లు వేశారు. ఈ నోటీసులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఎన్నికల సమయంలో ఇలాంటి ఎపిసోడ్ మామూలే అని తెలిపారు. రాజకీయ కక్షతోనే నోటీసులు పంపారని ఆమె ఆరోపించారు. తన లీగల్ టీమ్ ఇచ్చే సలహా మేరకు ముందుకు సాగుతామన్నారు. లిక్కర్ కేసు (Delhi Liquor Scam) వ్యవహారం ఏడాది నుంచి టీవీ సీరియల్లా సాగుతోందని విమర్శించారు. బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని తొలి నుంచి చెబుతున్నామని కవిత గుర్తు చేశారు.
పూర్తిగా చదవండి..Kavitha: మోదీ నోటీసులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తనకు మోదీ నోటీసులు అందాయంటూ సెటైర్లు వేశారు. ఈ నోటీసులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఎన్నికల సమయంలో ఇలాంటి ఎపిసోడ్ మామూలే అని తెలిపారు. రాజకీయ కక్షతోనే నోటీసులు పంపారని ఆమె ఆరోపించారు.
Translate this News: