Yarlagadda Venkata Rao: గన్నవరం రాజకీయం గరంగరంగా మారింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో అమీతుమీ తేల్చుకునేందుకు యార్లగడ్డ వెంట్రావు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తుపై తేల్చుకునేందుకు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో యార్లగడ్డ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచే పోటీ చేస్తానని కార్యకర్తల సమావేశంలో ప్రకటించిన యార్లగడ్డ ఆ దిశగా మరో అడుగు ముందుకేశారు. యార్లగడ్డ ప్రకటన తర్వాత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్టి స్పందిస్తూ పార్టీలో ఉండలేని వారు వెళ్లిపోవచ్చంటూ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. దీంతో యార్లగడ్డ తన భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
పూర్తిగా చదవండి..గరం గరంగా గన్నవరం రాజకీయం… యార్లగడ్డ సైకిల్ ఎక్కుతున్నారా?
Yarlagadda Venkata Rao: గన్నవరం రాజకీయం గరంగరంగా మారింది. ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో అమీతుమీ తేల్చుకునేందుకు యార్లగడ్డ వెంట్రావు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తుపై తేల్చుకునేందుకు ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో యార్లగడ్డ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Translate this News: