Eluru Rape: ఏలూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. స్వామి దయానంద సరస్వతి హాస్టల్ లో బాలికపై అత్యాచారం జరిగింది. స్టూడెంట్స్ ను వార్డెన్ భర్త శశికుమార్ ట్రాప్ చేశాడు. విద్యార్థినులకు మాయమాటలు చెప్పి వల వేసుకున్నాడు. ఇటీవల ఓ స్డూడెంట్ను బాపట్లకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. హాస్టల్కు వచ్చిన తర్వాత పేరెంట్స్కు ఈ విషయాన్నీ ఆ స్టూడెండ్ చెప్పడంతో ఈ కీచకుడు చేసిన దారుణ విషయాలు బయటకు వచ్చాయి.
పూర్తిగా చదవండి..Eluru Rape: ఏలూరు జిల్లాలో దారుణం.. హాస్టల్ విద్యార్థునులపై అత్యాచారం!
AP: ఏలూరు జిల్లా స్వామి దయానంద సరస్వతి హాస్టల్లో విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కీచకుడు. అందులో పనిచేసే వార్డెన్ భర్త శశికుమార్ విద్యార్థినులను టార్గెట్ చేస్తూ అత్యాచారాలు చేస్తున్నాడు. బాధిత తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Translate this News: