Indian Army Coming Back to Country: రష్యాలో ఉన్న భారతీయులకు నెమ్మదిగా స్వతంత్రం లభిస్తోంది. రెండేళ్ళుగా రష్యాఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన భారత సైనికులకు ఎట్టకేలకు విముక్తి లభిస్తోంది. తాజాగా 45 మంది సైనికులను యుద్ధం నుంచి విడుదల చేస్తున్నారు. వీరితో పాటూ మరో 50 మందిని కూడా వెనక్కు పంపే ఆలోచనలో ఉన్నట్టు రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రీసెంట్గా ప్రధాని మోదీ రషయా పర్యటన చేశారు. ఈ నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. పర్యటనలో భాగంగా ఇరు దేశాధినేతలూ భారత సైనికుల విషమై ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Russia: రష్యా యుద్ధం నుంచి 45 భారతీయ సైనికులకు విముక్తి
రష్యా యుద్ధం నుంచి 45 మంది భారతీయ సైనికులకు విముక్తి కలిగింది. వీరందరూ త్వరలోనే స్వదేశానికి రానున్నారు. మరో 50 మందికి కూడా యుద్ధభూమి నుంచి విముక్తి చేసే ఏర్పాట్లు చేస్తున్నామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Translate this News: