రెండేళ్ల క్రితం మొదలైన రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీని ప్రభావం అంతర్జాతీయ ఎరువుల ధరలకు పెరుగుదలకు దారి తీశాయి. భారత సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో దిగుమతులపై ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. నైట్రోజన్, పొటాషియం, పాస్ఫరస్ వంటి ఎరువులు ఎగుమతి చేసే రష్యా సరఫరా గోలుసుకు సైతం అంతరాయం ఏర్పడింది. దీంతో వాటిని దిగుమతి చేసుకునే భారత్ లాంటి దేశాలకు భారీగా వ్యయం పెరుగుతోంది. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు మోదీ ప్రభుత్వం చర్యలకు దిగింది. ఎరువు ధరల పెరుగుదల నుంచి భారతీయ రైతులని కాపాడేందుకు పలు విధానాలను అమలు చేసింది.
పూర్తిగా చదవండి..Fertilizer: పెరుగుతున్న ఎరువుల ధరలు.. కేంద్రం కీలక చర్యలు !
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరల పెరుగుదలకు దారి తీసింది. దీంతో మోదీ ప్రభుత్వం ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు.. రైతులకు ఎరువులపై సబ్సిడీలు ఇస్తోంది.
Translate this News: