MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ తుది చార్జ్షీట్పై విచారణ మరోసారి వాయిదా పడింది. తమకు ఇచ్చిన చార్జ్షీట్ కాపీలో స్పష్టత లేదని, గజిబిజిగా అందించారని ప్రతివాదుల తరఫు న్యాయవాదులు గతంలో చెప్పారు. స్పష్టతతో, సరైన విధానంలో చార్జ్షీట్ కాపీ ఇవ్వాలని దర్యాప్తు సంస్థను అప్పుడే ఆదేశించింది రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు. కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు సరైన విధానంలో చార్జ్షీట్ కాపీని ప్రతివాదులకు అందించనున్నట్లు కోర్టుకు సీబీఐ చెప్పింది.
పూర్తిగా చదవండి..కవిత లిక్కర్ కేసు విచారణ వాయిదా
సీబీఐ కోర్టులో లిక్కర్ కేసు సెప్టెంబర్ 25 కు వాయిదా పడింది. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జి షీట్ పై విచారణ జరిగింది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా, ఇతర సీబీఐ లిక్కర్ కేసు నిందితులు కోర్టుకు వర్చువల్గా హాజరయ్యారు.
Translate this News: