ఫిబ్రవరి 27, 2002.. ప్రాంతం గోద్రా రైల్వేస్టేషన్.. సబర్మతి ఎక్స్ప్రెస్లోని S6 కోచ్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ కోచ్లో ఉన్నవారంతా కరసేవకులు.. అయోధ్య నుంచి తిరిగి వస్తున్నారు. ఈ ఘటనలో 59మంది అగ్నికి ఆహూతయ్యారు. ఇది గుజరాత్లో నాడు మత అల్లర్లకు దారి తీసింది. ఈ ఎక్స్ప్రెస్ తగలబెట్టింది ముస్లింలనే అనుమానంతో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసనలు భగ్గుమన్నాయి. వందలాది ముస్లింలను అతివాదులు చంపేశారు.. నాడు గుజరాత్ సీఎంగా మోదీ ఉన్నారు. దీంతో ఈ ఘటనల వెనుక మోదీ పాత్రపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ కేసుల నుంచి మోదీ క్లీన్చిట్గా ఎలా బయటపడ్డారు? అప్పటినుంచి 2024 వరకు గుజరాత్లో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఎలా జాగ్రత్తపడ్డారు?
పూర్తిగా చదవండి..Narendra Modi Birthday: అప్రతిష్ట నుంచి అభివృద్ధి వరకు.. సీఎం నుంచి పీఎం దాకా.. మోదీ రికార్డ్స్ ఇవే!
గుజరాత్ లో చెలరేగిన అల్లర్లతో అప్రతిష్ట మూటగట్టుకున్న మోదీ..అనంతరం అభివృద్ధి మంత్రంతో ప్రజలకు మరింత చేరువయ్యారు. ఈ క్రమంలోనే సీఎం నుంచి పీఎంగా మారారు. కేంద్రంలోనూ బీజేపీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించారు మోదీ. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ..
Translate this News: