Seetharam Yechuri: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కాగా ఆరోజు నుంచి ఆయనకు వెంటిలేటర్ పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈరోజు ఆరోగ్యం మరింత విషమించడంతో మృతి చెందారు. దీంతో కమ్మూనిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
పూర్తిగా చదవండి..BIG BREAKING: సీతారాం ఏచూరి కన్నుమూత
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు.
Translate this News: