ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చామన్నారు. అసెంబ్లీ చివరి రోజు బీఆర్ఎస్ సభ్యుల సంఖ్యను ప్రకటించారన్నారు. అప్పుడు బీఆర్ఎస్ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశక్నించారు. 2019 నుంచి అక్బరుద్దీన్ ఓవైసీకి పీఏసీ ఛైర్మన్గా ఎలా ఉంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంటే MIMకు పీఏసీ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. బతకడానికి వచ్చినోళ్ల ఓట్లు కావాలి కానీ వాళ్లకు సీట్లు ఇవ్వొద్దా? అని అన్నారు.
Revanth Reddy: పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చాం.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!
పార్టీ ఫిరాయింపులపై చట్టం కఠినంగా ఉంటే తమకే మంచిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షాలకే ఇచ్చామన్నారు. 2019లో పీఏసీ చైర్మన్ పదవి ఎంఐఎంకు ఎలా ఇచ్చారన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు, స్పీకర్ పరిధిలో ఉందన్నారు.
Translate this News: