B Forms : టీడీపీ(TDP) ఎమ్మెల్యే అభ్యర్థులకు భీఫామ్లు అందజేశారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఆరుగురు అభ్యర్థులను మార్చారని తెలుస్తోంది. ఉండి, మాడుగుల, కమలాపురం, వెంకటగిరి, మడకశిర, పాడేరు అభ్యర్థులను రిప్లేస్ చేశారు. ఈ క్రమంలో ఉండి ఎమ్మెల్యే సీటుపై ఉత్కంఠ తొలిగిపోయింది. ఎంపీ రఘురామ కృష్ణంరాజు(Raghu Rama Krishna Raju) కు చంద్రబాబు బీఫాం అందచేశారు.
పూర్తిగా చదవండి..TDP : టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు భీఫామ్లు అందజేత.. ఆరుగురు అభ్యర్థులను మార్చిన చంద్రబాబు
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు భీఫామ్లు అందజేశారు. ఆరుగురు అభ్యర్థులను మార్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఉండి ఎమ్మెల్యే సీటుపై ఉత్కంఠ తొలిగిపోయింది. ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు చంద్రబాబు బీఫాం అందచేశారు. దీంతో, సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు నిరాశ ఎదురైంది.
Translate this News: [prisna-google-website-translator]